Telugu News May 17, 2024 0 107
Telugu News May 16, 2024 0 54
Telugu News May 14, 2024 0 53
Telugu News May 10, 2024 0 70
Telugu News Apr 21, 2024 0 128
Telugu News Apr 19, 2024 0 103
Telugu News Mar 10, 2024 0 215
Telugu News Jan 24, 2024 0 218
Telugu News Sep 15, 2023 0 458
Telugu News Mar 8, 2024 0 143
Telugu News Mar 7, 2024 0 275
Telugu News Mar 7, 2024 0 257
Telugu News Dec 8, 2023 0 312
Telugu News Nov 5, 2023 0 430
Telugu News Mar 1, 2024 0 340
Telugu News Dec 8, 2023 0 219
Telugu News Nov 26, 2023 0 286
Telugu News May 17, 2024 0 34
Telugu News May 17, 2024 0 60
Telugu News May 15, 2024 0 76
Telugu News May 14, 2024 0 133
Telugu News May 14, 2024 0 38
Telugu News May 16, 2024 0 44
Telugu News May 16, 2024 0 36
Telugu News May 12, 2024 0 27
Telugu News Apr 30, 2024 0 85
Telugu News Apr 26, 2024 0 93
Telugu News May 7, 2024 0 56
Amaravati
Telugu News Apr 30, 2024 85 0
Janasena: గ్లాస్ గుర్తుపై మరో ట్విస్ట్.. టీడీపీ రెబల్ అభ్యర్థులకు కేటాయింపుపై ఈసీ క్లారిటీ..
ఏపీలో గాజు గ్లాస్ కోసం జరుగుతున్న ఫైట్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్ల సర్థుబాటులో తలమునకలైన పార్టీ అధ్యక్షులు తాజాగా ప్రచారంలో జోరు పెంచారు. అయితే పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ వేసి మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ఎన్నికల గుర్తు తలనొప్పిగా మారింది. ఆదివారం జనసేనకు గ్లాసు గుర్తును కామన్ సింబల్గా కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో జనసేనకు గాజు గుర్తును కేటాయించగా స్వతంత్య్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై స్పందించింది ఈసీ. తాము నిబంధనల ప్రకారమే కేటాయించామంటున్నారు ఎన్నికల అధికారులు. నిన్నటి వరకు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ లిస్ట్లో ఉన్నందున కేటాయించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అందుకే జనసేన పోటీ చెయ్యని స్థానాల్లో ఇండిపెండెండ్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును అందుబాటులో ఉంచారు ఎన్నికల అధికారులు. ఏ పార్టీలకు సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ గుర్తు కోరితే కేటాయిచనున్నారు. ప్రస్తుతం టీడీపీ రెబల్గా పోటీ చేసిన మీసాల గీత ఆప్షన్ మేరకు గ్లాస్ గుర్తును ఇచ్చినట్లు స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు. అయితే దీనిపై కూటమి నేతల్లో గందరగోళం నెలకొంది. అలాగే ప్రజల్లో కూడా పూర్తి అవగాహన రావాల్సి ఉంది.
Previous Article
Next Article
Telugu News Mar 8, 2024 0 175
ఈ శివయ్యకి అభిషేకం చేస్తే కచ్చితంగా పెళ్లి అవుతుందట!
Telugu News Apr 27, 2024 0 78
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు...
Telugu News May 2, 2024 0 120
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రజాదరణ భారీగా పెరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం...
Telugu News Mar 5, 2024 0 85
Andhra Pradesh and Telangana Weather Report: భారత వాతావరణ విభాగం తాజా వాతావరణ బులిటెన్...
Telugu News
Telugu News May 10, 2024 0 89
Telugu News May 9, 2024 0 116
Telugu News Apr 24, 2024 0 127
Telugu News Apr 17, 2024 0 135
Telugu News May 16, 2024 0 39
Ashu Reddy: ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి.. అందమైన ప్రదేశాలు చుట్టేస్తూ...
Telugu News Mar 7, 2024 0 539
AC: ఏసీ, ఎయిర్ కూలర్ మొదలైన వాటితో వేసవిని ఎదుర్కోవాలనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరికీ...
Airtel ప్రీపెయిడ్ ప్లాన్.. 84 రోజులు ఉచిత Netflix, రోజూ 3GB డేటా
నేడు కీలకమైన నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Telugu News Sep 17, 2023 0 246
New Plans Launched By Airtel.. These Are The Super Plans With 2 GB Data
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 702
Telugu News Jan 22, 2024 0 666
Telugu News Sep 17, 2023 0 574
Telugu News Sep 27, 2023 0 542
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News