Telugu News May 3, 2024 0 85
Telugu News May 2, 2024 0 61
Telugu News May 2, 2024 0 40
Telugu News May 2, 2024 0 58
Telugu News Apr 21, 2024 0 79
Telugu News Apr 19, 2024 0 65
Telugu News Mar 10, 2024 0 156
Telugu News Apr 30, 2024 0 45
Telugu News Jan 24, 2024 0 182
Telugu News Sep 15, 2023 0 407
Telugu News Mar 8, 2024 0 107
Telugu News Mar 7, 2024 0 234
Telugu News Mar 7, 2024 0 219
Telugu News Dec 8, 2023 0 268
Telugu News Nov 5, 2023 0 384
Telugu News Mar 1, 2024 0 303
Telugu News Dec 8, 2023 0 172
Telugu News Nov 26, 2023 0 250
Telugu News May 3, 2024 0 71
Telugu News Apr 30, 2024 0 42
Telugu News Apr 29, 2024 0 109
Telugu News Apr 27, 2024 0 317
Telugu News Apr 26, 2024 0 76
Telugu News Apr 30, 2024 0 48
Telugu News Apr 26, 2024 0 55
Telugu News Apr 26, 2024 0 57
Telugu News Apr 22, 2024 0 59
Telugu News Apr 22, 2024 0 67
Top News - తాజా వార్తలు
Telugu News Sep 21, 2023 324 0
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో (PM Kisan Scheme) ఉన్న రైతులకు అలర్ట్. పీఎం కిసాన్ రైతులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ప్రారంభించింది. పీఎం కిసాన్ రుణ్ పోర్టల్ (PM Kisan Rin Portal) పేరుతో ఈ వెబ్సైట్ ప్రారంభమైంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (Kisan Credit Card) ద్వారా పీఎం కిసాన్ రైతులకు రుణాలుఇవ్వడమే ఈ వెబ్సైట్ లక్ష్యం.ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు తీసుకోని రైతులు లక్షల్లో ఉంటారు. ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రుణాలు తీసుకోని రైతులకు, ఈ పథకం గురించి తెలియజేసి, రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఘర్ ఘర్ కేసీసీ అభియాన్ పేరుతో డోర్ టు డోర్ క్యాంపైన్ కూడా నిర్వహిస్తోంది.
ముందుగా రైతులు https://fasalrin.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఆ తర్వాత రైతులు తమ వివరాలతో కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి. బ్యాంకులు ఈ వివరాలను వెరిఫై చేసిన తర్వాత, అర్హులైన రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి.
ప్రస్తుతం పీఎం కిసాన్ రుణ్ పోర్టల్లో 97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ రూరల్ బ్యాంకులు, 512 కోఆపరేటీవ్ బ్యాంకులు చేరాయి. అంటే ఈ బ్యాంకులన్నీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు ఎంతైనా రుణాలు పొందవచ్చు. అయితే రూ.3 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుంది. సాధారణంగా రైతులు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే వార్షిక వడ్డీ రేటు 7 శాతం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. కాబట్టి రైతులు రూ.3 లక్షల వరకు రుణాలకు 4 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. ఇక రూ.3 లక్షలకు మించిన రుణాలకు బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 1998 లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , నాబార్డ్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు కేవలం 4 శాతం వడ్డీ రేటుకే రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రుణాలు పొందవచ్చు. పంటల సాగు కోసం స్వల్పకాలిక రుణ అవసరాలను తీర్చడానికి బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.
Previous Article
Next Article
Telugu News Mar 2, 2024 0 319
Women Scheme: చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టేందుకు మహిళలకు ఓ మంచి పథకం అమల్లో ఉంది....
Telugu News Apr 27, 2024 0 66
ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం
జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్ వాహనంలోని...
Telugu News Sep 23, 2023 0 291
Hop Oxo Price : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఈ ఈ బైక్ గురించి...
Telugu News
Telugu News Apr 24, 2024 0 86
Telugu News Apr 17, 2024 0 96
Telugu News Apr 15, 2024 0 102
Telugu News Mar 10, 2024 0 204
పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతున్నాయా.. ఇలా చేయండి!
Telugu News Mar 9, 2024 0 215
ఎవరైనా సరే కొత్త ఫోన్ కొనాలి అనుకుంటే బెస్ట్ ఫోన్ కొనాలని కోరుకుంటారు. ఫోన్ ఫీచర్లను...
Telugu News Apr 16, 2024 0 65
అల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న సమస్యలకు...
Ration Card: రేషన్ కార్డు కలిగిన వారికి భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన, ఈరోజు...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 640
Telugu News Jan 22, 2024 0 627
Telugu News Sep 17, 2023 0 537
Telugu News Mar 7, 2024 0 502
Telugu News Sep 27, 2023 0 492
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News